- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యవసాయ ఉద్యోగి ఒంటిపై యాసిడ్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. వ్యవసాయ శాఖలో పని చేస్తున్న ఉమదేవి కూమారుడు ఈ నెల 8న కరోనాతో మరణించాడు. అప్పటి నుంచి కుటుంబంలో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తాను పనిచేస్తున్న వ్యవసాయ శాఖ కార్యాలయంలోని భూసార పరీక్షాకేంద్రంలో ఒంటిపై యాసిడ్ పోసుకుంది. అనంతరం గట్టిగా కేకలు వేశారు. గమనించిన స్ధానికులు వెంటనే జీజీహెచ్ కు తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆమె చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఆమె మృతికి పోలీసుల వేధింపులే కారణమని విచారణ పేరుతో ఆమెను వేధించారని బంధువులు ఆరోపిస్తున్నారు.
Next Story