- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి : మధు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అకాల వర్షాల వల్ల పంట నష్ణపోయిన రైతులెవరికీ ఇంతవరకూ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు నష్ట పరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణానదికి రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని మధు డిమాండ్ చేశారు. </p>

X
దిశ, వెబ్డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అకాల వర్షాల వల్ల పంట నష్ణపోయిన రైతులెవరికీ ఇంతవరకూ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు నష్ట పరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణానదికి రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని మధు డిమాండ్ చేశారు.
Next Story






