డేంజర్ బెల్స్.. ఒమిక్రాన్‌తో 12 మంది మృతి

by  |
omicran
X

దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటికే 80 దేశాలకు పైగా వ్యాప్తి చెందింది. ఈ వేరియంట్ కేసులు భారత్‌లోనూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ ప్రాణాపాయం ఉండదని వైద్యనిపుణులు చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బ్రిటన్‌లో ఒక్కసారిగా 12 మంది ఒమిక్రాన్ బాధితులు చనిపోవడం అందరిని టెన్షన్‌కు గురి చేస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బ్రిటన్ ఉప ప్రధాని పిలుపునిచ్చారు.



Next Story