సీఎం కేసీఆర్‌పై తమిళిసై సెన్సేషనల్ కామెంట్స్

by Disha Web Desk 4 |
సీఎం కేసీఆర్‌పై తమిళిసై సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది మాట్లాడతారే గానీ.. పని చేయరన్నారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా తెలంగాణ సచివాలయానికి తనకు పిలుపు లేదని తమిళి సై మండి పడ్డారు. దేశాధినేతలనైనా కలవొచ్చు కానీ ఈ స్టేట్ చీఫ్ ను కలవలేమన్నారు. ప్రగతి భవన్, రాజ్ భవన్ దూరదూరంగా ఉంటున్నాయన్నారు. డెవలప్ మెంట్ అంటే ఒక్క ఫ్యామిలీ డెవలప్ కావడం కాదని రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలన్నారు. అందరం ప్రజల కోసమే ఉన్నామని ఆ దిశగా పని చేయాలన్నారు. కొందరు చేసే ప్రతి పనిని వ్యతిరేకిస్తుంటారన్నారు.

Read more:

శ్వేత సౌధంలో సేదతీరితే సరిపోదు..సీఎం కేసీఆర్‌పై బండి ఫైర్

కేసీఆర్ టార్గెట్‌గా గద్దర్ సంచలన నిర్ణయం

Next Story

Most Viewed