- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023

X
దిశ, డైనమిక్ బ్యూరో : మొబైల్ యూజర్లకు ఆయా కంపెనీలు ధరలు పెంచుతూ షాకిస్తుంటే జియో మాత్రం కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం రూ.1 కే రీచార్జ్ చేసుకునేలా జియో ప్రత్యేక ప్లాన్ను తీసుకొచ్చింది. రూపాయి రీచార్జ్తో నెలరోజుల పాటు ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఇవ్వనుంది. అయితే ఈ ప్యాకేజీని వినియోగించి 100ఎంబీ ఇంటర్నెట్ బ్యాలెన్స్ను పొందవచ్చు. అంటే డేటా ప్యాక్ రూ.1 ని పదిసార్లు వినియోగించుకుంటే రూ.10తో దాదాపు 1జీబీ డేటాను పొందవచ్చు. ఇంటర్నెట్ డేటా అయిపోయిన సందర్భంలో ఈ ప్యాక్ ఎంతో ఉపయోగపడుతుందని యూజర్లు చెబుతున్నారు. అయితే ఈ ప్యాక్ను పొందాలంటే మొబైల్ యాప్ ద్వారా మాత్రమే రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది
చదవండి :
వచ్చే ఏడాది నుంచి వాట్సాప్లోనే జియో ప్రీపెయిడ్ రీఛార్జ్!
ఫ్రీ గా మూడు సిలిండర్లను ఇస్తున్న Paytm
Next Story