- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Crime News : వివాహేతర సంబంధం.. ప్రియుడిని 12 ముక్కలు చేసిన మహిళ
దిశ, వెబ్డెస్క్ : తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని ఏకంగా 12 ముక్కలు చేసి వేరు వేరు చోట పడేసిన ఘటన కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్లితే.. రాష్ట్రంలోని కోయంబత్తూరులో ప్రభు (39) అనే వ్యక్తికి ఓ మహిళకు వివాహేతర సంబంధం ఉండేది. దీంతో కొన్ని రోజుల పాటు బానే ఉన్న వీరి మధ్య, ఆకస్మికంగా గొడవలు మొదలవ్వడం మొదలైంది. ఒక రోజు ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత ప్రభు కనిపించడంలేదని పోలీసు కేసు నమోదైంది. ఈక్రమంలో, ఒక రోజు చెత్త కుండి వద్ద చేయి కనిపించడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా, నాలుగు బాడీపార్ట్స్ దొరికాయి. దీంతో పోలీసులు విచారణ చేయగా, వివాహేతర సంబంధం ఉన్న మహిళే, ప్రభును హత్య చేయించినట్లు తెలిసింది. ఆమె ఇద్దరి సహాయం తీసుకొని ఈ హత్య చేసినట్లు సమాచారం. ఇక ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి :
Crime News : వివాహేతర సంబంధం.. ప్రియుడిని 12 ముక్కలు చేసిన మహిళ
Crime News : నగ్నంగా బాలికను 2 కి.మీ. నడిపించిన కామాంధులు.. ఆపై నలుగురు కలిసి అత్యాచారం
- Tags
- Crime News Today