- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
పాలవ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి
by Sridhar Babu |
X
దిశ,నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో పాల వ్యాన్ ఢీ కొని వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే నల్లగొండ వన్ టౌన్ ఎస్ ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండకు చెందిన మాదాని ఆంథోని (55) వృత్తి రీత్యా వ్యవసాయం చేస్తున్నాడు. ఈయన సాయి నగర్ లో నివాసం ఉంటాడు. ఉదయం 9 గంటలకు బైక్పైన పని నిమిత్తం నల్లగొండకు వస్తుండగా మార్గమధ్యలో మౌంట్ ఫోర్ట్ స్కూల్ ఎదురుగా అయితగోని మహేష్ పాల వ్యాన్ వచ్చి ఢీకొట్టడంతో ఆంటోనీకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
Next Story