కాంగ్రెస్‌కు గుడ్‌బై.. ఇవాళ బీజేపీలో చేరనున్న ఇద్దరు సీనియర్ నేతలు!

by GSrikanth |   (  Updated:2022-11-25 04:09:41  IST  )

మాజీ మంత్రి, సనత్‌నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ముందుగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ ఇటీవల ఆయనను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.


Next Story