- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > MLC Kavitha: మంత్రితో ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత భేటీ.. నిధులపై చర్చ
MLC Kavitha: మంత్రితో ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత భేటీ.. నిధులపై చర్చ
by Dishafeatures2 |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: MLC Kavitha Meets Minister Errabelli Dayakar Rao to Discuss Panchayati Raj Funds| పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. శుక్రవారం మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసిన ఎమ్మెల్సీ కవిత. స్థానిక సంస్థలకు నిధులు, అభివృద్ధిపై చర్చించారు. స్థానిక సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన రూ.500 కోట్ల నిధుల ఖర్చులపై చర్చించారు. స్థానిక సంస్థల నిధులకు నిధుల ఖర్చుపై ఇచ్చిన అధికారాల గురించి చర్చించి, నిధుల విడుదల గురించి నిర్ణయించినట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: రేపు బిహార్కు సీఎం కేసీఆర్?
Next Story