శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న TPCC మహేష్ కుమార్ గౌడ్

by Bhanu |

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా శ్రీ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Next Story