- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఈడీ ఎదుట హాజరైన MLC కవిత
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. సోమవారం(మార్చి 20) సుదీర్ఘంగా 10 గంటల పాటు విచారించిన అధికారులు.. మంగళవారం ఉదయం 11 గంటలకు మళ్లీ హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. దీంతో సమయానికి ఎమ్మెల్సీ కవిత ఈడీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవిత వెంట బీఆర్ఎస్ శ్రేణులు ఆఫీసుకు వెళ్లారు. ప్రస్తుతం కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
Read more: ఈడీ నాపై తప్పుడు ప్రచారం చేస్తోంది: MLC కవిత
Next Story