- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కరీంనగర్ చేరుకున్న అస్సాం ముఖ్యమంత్రి
by Disha Web Desk 12 |
X
దిశ, కరీంనగర్: కరీంనగర్లో నిర్వహిస్తున్న హిందూ ఎత్తి యాత్రలో పాల్గొనడానికి అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ కరీంనగర్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో అసోం నుంచి హైదరాబాద్ వచ్చిన సీఎం హెలికాప్టర్ లో కరీంనగర్ చేరుకున్నారు. కరీంనగర్ లో ముఖ్యమంత్రికి కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వాగతం పలికారు. పోలీసు గౌరవ వందనం అనంతరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో ఎక్తా యాత్రలో హేమంత్ భీశ్వ శర్మ పాల్గొననున్నారు.
Also Read..
Next Story