ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హనుమాన్..!

by Javid Pasha |

బండి సంజయ్ ఏక్తా యాత్రలో హనుమాన్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హనుమాన్..!
X

దిశ, కరీంనగర్ బ్యూరో: హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్ పట్టణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏక్తా యాత్రలో హనుమాన్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రత్యేక వాహనంపై ఏర్పాటు చేసిన ఆంజనేయులు విగ్రహం యాత్రకు వచ్చిన వాళ్లకు అభివాదం చేసినట్టుగా విగ్రహాలు తయారుచేసి ఊరేగింపులో ముందు భాగంలో ఏర్పాటు చేశారు. ఆంజనేయస్వామి చేతిలో శివపార్వతులు కొలువు తీరగా చూడడానికి ప్రజలు పోటీపడ్డారు. దీంతో హనుమాన్ ముందు నిలబడి ఫోటోలు దిగడానికి జనం ఎగబడ్డారు.

Next Story