‘ఎరుకల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి’

by  |
‘ఎరుకల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి’
X

ఎరుకల కులస్తులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారనీ, వారు సాంఘికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎరుకల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం నాయకులు రాములు, మధుసూదన్ మల్లీశ్వరీ, తదితరులు ఉన్నారు.

Read also..

తడబడతారా..నిలబెడతారా ?


Next Story

Most Viewed