- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయి. నెలల తరబడి కళ్లాల్లోనే ధాన్యం రాశులు ఉండిపోవడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ జిల్లాల బాట పట్టారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి వద్ద ఉన్న కొనుగోలు కేంద్రాలను ఆర్ఎస్పీ సందర్శించారు. అక్కడున్న రైతులతో మాట్లాడిన ఆయన.. లారీల్లోకి బస్తాలను ఎక్కిస్తోన్న హమాలీలతో ముచ్చటించారు. అనంతరం హమాలీలతో కలిసి ధాన్యం బస్తాలను మోశారు. ఇలా చేయడం ద్వారా రూ.100 సంపాదించినట్లు ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
ఇండస్ట్రీయల్ పార్క్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి: RS ప్రవీణ్ కుమార్
https://twitter.com/RSPraveenSwaero/status/1465980468050812930?s=20
- Tags
- hamali
Next Story