- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: పూజా హెగ్డే హాట్నెస్తో అందరిన కట్టిపడేస్తుంటుంది. కుదిరితే వీలైనప్పుడల్లా తను గతంలో వెళ్లిన మాల్దీవుల వెకేషన్ ఫొటోలను షేర్ చేసి తన అభిమానులకు ట్రీట్ ఇస్తుంటుంది. తాజాగా ఓ హాట్ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. మాల్దీవుల్లో సముద్రతీరాన బంగారు వర్ణంలాంటి బాడీతో నిలబడి, పూజా బ్లాక్ బికినీలో దర్శనం ఇచ్చింది.
తన సెక్సీ నడుమొంపులతో కుర్రకారుల నిద్రను చెడగొడుతోంది. జుట్టును సర్దుకుంటూ సెక్సీలుక్స్తో అందరిని కట్టిపడేసింది. సముద్రపు ఒడ్డున నిల్చున్న జలకన్యలా ఉన్నావు, అందాలతో బుట్టబొమ్మ బుట్టలో వేసేసుకుందని, ఆమె భూమిపై దిగిన దేవకన్య అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. “గజిబిజి పోనీటైల్ ఎప్పటికీ నా ప్రయాణం”, అంటూ ట్యాగ్లైన్ జోడించింది. ఇటీవల “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” నుంచి అమె క్రేజీ లుక్స్తో ఇప్పటికే పిచ్చిగా అకట్టుకున్న కున్న కుర్రకారులకు ఇదో మంచి ట్రీట్ అయింది.