- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్
కర్నూలు జిల్లాలోని కేసీ కెనాల్లో నలుగురు యువకులు గల్లంతయ్యారు.ఈ ఘటన శనివారం నంద్యాల మండలం పొన్నాపురం దగ్గర చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ప్రమాదవ శాత్తు నలుగురు విద్యార్థులు కేసీ కెనాల్లో కోట్టుకుని పోతుండంగా స్థానికులు ప్రాణాలకు తెగించి ముగ్గురు యువకులను కాపాడారు. అందులో ఇర్ఫాన్ అనే విద్యార్థి మృతి చెందినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నట్టు తెలిపారు.
Next Story