కేసీ కెనాల్‌లో నలుగురి గల్లంతు..

by  |
కేసీ కెనాల్‌లో నలుగురి గల్లంతు..
X

దిశ,వెబ్‌డెస్క్
కర్నూలు జిల్లాలోని కేసీ కెనాల్‌లో నలుగురు యువకులు గల్లంతయ్యారు.ఈ ఘటన శనివారం నంద్యాల మండలం పొన్నాపురం దగ్గర చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ప్రమాదవ శాత్తు నలుగురు విద్యార్థులు కేసీ కెనాల్‌లో కోట్టుకుని పోతుండంగా స్థానికులు ప్రాణాలకు తెగించి ముగ్గురు యువకులను కాపాడారు. అందులో ఇర్ఫాన్ అనే విద్యార్థి మృతి చెందినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నట్టు తెలిపారు.

లాసెట్, పీజీ ఎల‌్‌‌‌‌‌సెట్ షెడ్యూల్..


Next Story

Most Viewed