- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
శవపేటికలా పార్లమెంట్ అంటూ ట్వీట్.. ఆర్జీడీపై బీజేపీ ఆగ్రహం
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: శవపేటికలా కొత్త పార్లమెంట్ బిల్డింగ్ అంటూ అర్థం వచ్చేలా ఆర్జేడీ చేసిన ట్వీట్ పై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకన్నా దౌర్భగ్యం ఏముంటుందని ఫైర్ అయింది. ఆర్జేడీపై దేశ ద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేసింది. ఆర్జేడీకి కనీసం బుద్ధి లేదని సుశీల్ కుమార్ మోడీ అన్నారు. శాశ్వతంగా పార్లమెంట్ ను బహిష్కరించినట్లు ఆర్జేడీ భావిస్తోందా అన్నారు. ఆర్జేడీ ఎంపీలు పార్లమెంట్ కు రాకుండా ఉంటారా? అని ప్రశ్నించారు.
Read More: New Parliament building inauguration : పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోల్చడంపై ఒవైసీ ఫైర్
Next Story