- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సంబరాలు చేసుకుంటున్న ప్రజలు రాబందులు: ఒవైసీ
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ను ముగ్గురు దుండగులు అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. వారి హత్యపై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. యోగి ప్రభుత్వం శాంతిభద్రతలలో ఘోరంగా విఫలమైందనడానికి ఈ హత్య సరైన ఉదాహరణ అని అన్నారు. హత్యాయత్నానికి తండోపతండాలుగా సంబరాలు చేసుకుంటున్న వాళ్ళు రాబందులని అన్నారు. రాజ్యాంగంపై ప్రజలకు ఇంకా విశ్వాసం ఉంటుందా అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
Read more:
Next Story