- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఉగాది కానుకగా.. ‘రైటర్ పద్మ భూషన్’ సినిమా ఓటీటీ రిలీజ్
by Disha Web Desk 6 |
X
దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరో సుహాస్ ‘కలర్ ఫొటో’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల సుహాస్,షణ్ముక్ ప్రశాంత్ కాంబినేషన్లో ‘రైటర్ భూషన్’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 3న థియేటర్స్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తాజాగా, ఈ మూవీ ఓటీటీ ఉగాది కానుకగా రిలీజ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో మార్చి 17న జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో అది చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇవి కూడా చదవండి : మళ్లీ అనారోగ్యానికి గురైన ప్రభాస్.. సినిమా షూటింగ్లకు బిగ్ బ్రేక్..!?
Next Story