ఉగాది కానుకగా.. ‘రైటర్ పద్మ భూషన్’ సినిమా ఓటీటీ రిలీజ్

by Disha Web Desk 6 |
ఉగాది కానుకగా.. ‘రైటర్ పద్మ భూషన్’ సినిమా ఓటీటీ రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరో సుహాస్ ‘కలర్ ఫొటో’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల సుహాస్,షణ్ముక్ ప్రశాంత్ కాంబినేషన్‌లో ‘రైటర్ భూషన్’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 3న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తాజాగా, ఈ మూవీ ఓటీటీ ఉగాది కానుకగా రిలీజ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో మార్చి 17న జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో అది చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి : మళ్లీ అనారోగ్యానికి గురైన ప్రభాస్.. సినిమా షూటింగ్‌లకు బిగ్ బ్రేక్..!?



Next Story

Most Viewed