Billionaires జాబితాలోకి అడుగు పెట్టిన Upasana కుటుంబం..!

by Disha Web Desk 9 |
Billionaires జాబితాలోకి అడుగు పెట్టిన Upasana కుటుంబం..!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి సుపరిచిమే. ఓ వైపు ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ మరోవైపు తన తాత చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తోన్న అపోలో ఆసుపత్రి బాధ్యతలు కూడా చూసుకుంటుంది. అంతేకాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది. ఇలా వ్యాపార రంగంలో ఎంతో మంచి విజయం అందుకుంటూ.. ప్రపంచంలోని టాప్ వందమంది బిలియనీయర్ల జాబితాలో ప్రతాప్ రెడ్డి చోటు సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే. ఇటీవల, ఐ.ఐ.ఎఫ్.ఎల్ వెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ను ప్రకటించింది. మొదటి వందమంది బిలియనీర్ల జాబితాను విడుదల చేశారు. ఇందులో ఉపాసన ఫ్యామిలీ 78వ స్థానంలో ఉంది. ఇందులో ఉపాసన కుటుంబం ఆస్తుల విలువ దాదాపు రూ.21,000 కోట్లుంటుందని సమాచారం. ఉపాసన తాత సంపాదన ఏకంగా 169 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : చూడటానికి సింపుల్‌గా ఉన్నా.. Upasana ధరించిన డ్రెస్ ఖరీదేంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Next Story

Most Viewed