- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మహేష్-జక్కన్న మూవీ స్క్రిప్ట్ జూలైలో పూర్తి.. ఎమోషన్స్, అడ్వెంచర్ యాక్షన్ డ్రామా అంటున్న విజయేంద్ర ప్రసాద్
by Dishanational2 |
X
దిశ, సినిమా : అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తర్వాతి ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నాడు. ఈ సినిమాకు జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుండగా.. జూలై ఎండింగ్కు స్క్రిప్ట్ పూర్తవుతుందని తెలిపాడు. ఈ చిత్రం రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్(1981) మాదిరిగా లాట్స్ ఆఫ్ ఎమోషన్స్తో నిండిపోయిన అడ్వెంచర్ యాక్షన్ డ్రామా అని చెప్పుకొచ్చాడు. క్లైమాక్స్ను ఓపెన్-ఎండెడ్గా ప్లాన్ చేశామన్న ఆయన.. ఇదే సీక్వెల్కు డోర్స్ ఓపెన్ చేస్తుందని వివరించాడు. మొత్తానికి #SSMB29 భారీగానే ఉండబోతుండగా.. కంప్లీట్ అయ్యేందుకు ఎన్నేళ్లు పడుతుందో చూడాలి మరి.
Read more:
Next Story