మహేష్-జక్కన్న మూవీ స్క్రిప్ట్ జూలైలో పూర్తి.. ఎమోషన్స్, అడ్వెంచర్ యాక్షన్‌ డ్రామా అంటున్న విజయేంద్ర ప్రసాద్

by Dishanational2 |
మహేష్-జక్కన్న మూవీ స్క్రిప్ట్ జూలైలో పూర్తి.. ఎమోషన్స్, అడ్వెంచర్ యాక్షన్‌ డ్రామా అంటున్న విజయేంద్ర ప్రసాద్
X

దిశ, సినిమా : అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తర్వాతి ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నాడు. ఈ సినిమాకు జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుండగా.. జూలై ఎండింగ్‌కు స్క్రిప్ట్ పూర్తవుతుందని తెలిపాడు. ఈ చిత్రం రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్(1981) మాదిరిగా లాట్స్ ఆఫ్ ఎమోషన్స్‌తో నిండిపోయిన అడ్వెంచర్ యాక్షన్ డ్రామా అని చెప్పుకొచ్చాడు. క్లైమాక్స్‌ను ఓపెన్-ఎండెడ్‌గా ప్లాన్ చేశామన్న ఆయన.. ఇదే సీక్వెల్‌కు డోర్స్ ఓపెన్ చేస్తుందని వివరించాడు. మొత్తానికి #SSMB29 భారీగానే ఉండబోతుండగా.. కంప్లీట్ అయ్యేందుకు ఎన్నేళ్లు పడుతుందో చూడాలి మరి.

Read more:

ఎవరూ ఊహించని హీరోయిన్‌ను తీసుకున్న త్రివిక్రమ్

‘గుంటూరు కారం’ షూటింగ్ బరిలోకి దిగిన మహేష్ బాబు

Next Story