- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
లైవ్ షోలో పాట పాడుతుండగా సింగర్కు బుల్లెట్ గాయం..
by Disha Web Desk 6 |
X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ భోజ్పురి సింగర్ నిషా ఉపాధ్యాయకు బుల్లెట్ గాయం అయింది. బీహార్లోని పాట్నాలో ఓ కల్చరల్ ప్రోగ్రామ్లో పాట పాడుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. లైవ్ షోలో బుల్లెట్ తగలడంతో నిషాకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని కాల్పులు ఎవరు జరిపారన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే నిషా ఎక్కువగా సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Next Story