షాకింగ్ న్యూస్ : మెగా హీరో సూసైడ్ అటెంప్ట్.. ఆందోళనలో ఫ్యాన్స్?

by Dishanational2 |
షాకింగ్ న్యూస్ : మెగా హీరో సూసైడ్ అటెంప్ట్.. ఆందోళనలో ఫ్యాన్స్?
X

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియాలో త్వరగా న్యూస్ వస్తుంది అనుకున్నా.. కొన్ని సార్లు చిన్న ఇష్యూ కూడా పెద్దిగా చూపించి టెన్షన్ పెట్టడం నెటిజన్స్‌కు చాలా అలవాటు అయ్యింది. ఎందుకంటే ప్రస్తుతం నెట్టింట్లో మెగా హీరో సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోతున్నాడంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇక ఇది చూసిన మెగా ఫ్యాన్స్ చాలా ఆందోళనకు గురి అవుతున్నారు. కానీ అసలు విషయం తెలిసి, కాస్త కూల్ అయ్యారనే చెప్పవచ్చు.

అసలు విషయంలోకి వెళ్లితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా హీరో సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ గా నటించిన చిత్రం “బ్రో -ది అవతార్. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో, పవన్ కళ్యాన్ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారని, అలాగే మెగా అల్లుడు కూడా డబుల్ రేంజ్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 28 న రిలీజ్ కాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఈ క్రమంలో బ్రో సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అభిమానులను తెగ టెన్షన్ పెట్టిస్తుంది. అది ఏమిటంటే, ఈ మూవీ క్లైమాక్స్‌లో సాయి ధరమ్ తేజ్ సూసైడ్ చేసుకోబోతున్నాడంట. ఇంట్లో ప్రాబ్లమ్స్, లవ్ ఫెయిల్యూర్ ఇలా అన్ని బాధలు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అవుతాడంట. ఆ టైంలో పవన్ కళ్యాణ్ దేవుడిలా వచ్చి కథను మలుపుతిప్పబోతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన కొందరు నిజంగానే మెగా హీరో సూసైడ్ అటెంప్ట్ చేశాడేమో అని తెగ కంగారు పడిపోతున్నారు.

Read More: వరసిద్ధి వినాయకుడికి మెుక్కులు చెల్లించుకున్న హీరో

డిప్రెషన్‌తో సమంత డ్రగ్స్ తీసుకుందంటూ.. సంచలనం సృష్టిస్తున్న పోస్ట్

Next Story

Most Viewed