పరాయి పురుషుడితో Karishma రాసలీలలు.. భర్తకు తెలియడంతో!

by Hajipasha |
పరాయి పురుషుడితో Karishma రాసలీలలు.. భర్తకు తెలియడంతో!
X

దిశ, సినిమా:సోషల్ మీడియా పర్సనాలిటీ ఆండ్రూ టేట్ హుకింగ్‌తో తనకున్న రిలేషన్ గురించి నటి కరిష్మా శర్మ షాకింగ్ కామెంట్స్ చేసింది.తాజాగా తనతో క్లోజ్‌గా ఉన్న ఫొటోను ఆండ్రూ టేట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయింది. దీంతో 'మద్యం మత్తులో ఒళ్లు మరిచింది' అంటూ నెటిజన్లు భిన్న కామెంట్లతో నటిపై విమర్శలు గుప్పించగా రీసెంట్‌గా తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయిన నటి.. అతన్ని ఒక నీచమైన ఇన్‌ప్లుయెన్సర్‌గా పేర్కొంది. అతడి అనుచిత ప్రవర్తన కారణంగా చాలా మంది మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే టేట్ ప్రజలకు అన్ని అబద్దాలు చెప్తూ తప్పుదారి పట్టిస్తున్న ఆమె.. '2014లో ముంబైలోని ఓ హోటల్‌లో జరిగిన పార్టీలో టేట్‌ను మొదటిసారి కలిశాను. తన మాటలు నచ్చి త్వరగా అతనితో కలిసిపోయా. దీంతో తనతో ఒక ఫోటో దిగమని పట్టుబట్టాడు. అంతేకానీ మా మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఈ పిక్ చూడగానే అతన్ని బ్లాక్ చేశాను. అమ్మాయిల ఫొటోలతో ఇలా ఆడుకోవడం నాకు నచ్చలేదు' అని స్పష్టం చేసింది. ఇక ప్రజలు అవమానకరమైన కామెంట్స్ చేయడం ఆపాలని కోరిన నటి.. ఇదంతా తెలిసిన తన భర్త వివాన్ షా తనకు మద్దతుగా నిలిచాడని, ఇలాంటి వాటిని తాను పెద్దగా పట్టించుకోడని చెప్పడం విశేషం.

Read more:

1.Pawan Kalyan బాటలో Srija.. Venu Swamy ఏం చెప్పారంటే ?

2.కళ్లు చెదిరే యానిమల్ డ్రెస్‌లో దర్శనమిచ్చిన అన్విత్ కౌర్.

3.Aryan తో డేటింగ్.. భిన్నంగా స్పందించిన Sadia !

Next Story

Most Viewed