- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘ఎమర్జెన్సీ’ చూపించి రాజమౌళి తండ్రిని కంటతడి పెట్టించిన కంగన..?
by Disha Web Desk 13 |
X
దిశ, సినిమా: 1977లో భారత ప్రధానిగా ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. అసలు ఈ ఎమర్జెన్సీ ఎందుకు విధించారు? ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అనే అంశంపై ‘ఎమర్జెన్సీ’ సినిమా తెరకెక్కించింది కంగనా రనౌత్. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఎడిటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. దీంతో ఫస్ట్ కాపీని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్కు చూపించిందట.
ఈ విషయాన్ని కంగనా సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ‘ఈ మూవీ చూస్తూ విజయేంద్ర ప్రసాద్ సార్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సినిమా మొత్తం చూసిన తర్వాత నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది’ అంటూ ప్రశంసించాడని చెప్పింది కంగన. ఇక ఈ మూవీ అక్టోబర్ 20న విడుదలకాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: పవన్ కల్యాణ్ కొత్త సినిమా టైటిల్ ఖరారు.. అదిరిపోయిన మోషన్ పోస్టర్ (వీడియో)
Next Story