హీరోయిన్ నిత్యామీనన్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

by Disha Web Desk 6 |
హీరోయిన్ నిత్యామీనన్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. నిత్యామీనన్ ప్రేమించే అమ్మమ్మ చనిపోయింది. ఈ విషయాన్ని ఆమె తెలుపుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. తన అమ్మమ్మ తాతయ్యతో కలిసి ఉన్న ఫొటోను కూడా షేర్ చేసింది. ‘‘ ఒక శకం ముగిసింది. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నా. గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీ మ్యాన్. ఇప్పటి నుంచి మరో కోణంలో చూసుకుంటా’’ అంటూ భావోద్వేగానికి గురైంది.

ఇవి కూడా చదవండి: ఆ పని చేసిన అకీరా నందన్.. భయంకరంగా ఉందంటూ రేణు దేశాయ్ పోస్ట్

Next Story

Most Viewed