కృష్ణంరాజు మృతిపై అనుష్క ఎమోషనల్ ట్వీట్..

by Disha Web Desk 6 |
కృష్ణంరాజు మృతిపై అనుష్క ఎమోషనల్ ట్వీట్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు ఈరోజు(ఆదివారం) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. దీంతో పలువురు సినీ ప్రముఖులు తమ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తన ట్విట్టర్ ద్వారా ఓ ఫొటోను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ''ఆయన మనసు చాలా గొప్పది. అందరి హృదయాల్లో ఎప్పటికీ జీవించి ఉంటారు. ఆయన ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను''. అని రాసుకొచ్చింది.

Also Read : కృష్ణంరాజు ఎంతో బాధ్యతాయుతమైన వ్యక్తి: పవన్ కల్యాణ్

Also Read : కృష్ణంరాజు మృతికి ప్రముఖుల సంతాపం



Next Story