ఎర్రబెల్లి Vs ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. అధికార పార్టీలో ఏం జరుగుతోంది.!

by  |
ఎర్రబెల్లి Vs ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. అధికార పార్టీలో ఏం జరుగుతోంది.!
X

దిశ ప్రతినిధి, వరంగల్ : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమావేశం నుంచి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వాకౌట్ చేశారు. నీటిపారుదల శాఖపై హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయంలో సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాధోడ్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు.

దేవాదుల రివ్యూ సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నీటి విడుదల విషయంలో పలు సమస్యలపై అధికారులను ప్రశ్నిస్తూ ఉండగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. కనీసం నియోజకవర్గం సమస్యలు కూడా సమావేశం దృష్టికి తీసుకురాలేన్నప్పుడు ఇక్కడ ఉండటం వృథా అంటూ నిరసనగా ముత్తిరెడ్డి సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

కాంగ్రెస్‌లో ఫుల్ జోష్.. ‘కారు’ దిగుతున్న కీలక నేతలు

టీఆర్ఎస్‌లో టెన్షన్.. హాట్ టాపిక్‌గా కౌశిక్ రెడ్డి స్పెషల్ ఆపరేషన్

Next Story

Most Viewed