- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఇరాన్-టర్కీ సరిహద్దు ప్రాంతంలో భూకంపం బెంబేలెత్తించింది. రిక్టర్ స్కేలుపై 5.7 పాయింట్లుగా భూ ప్రకంపనలు నమోదయ్యాయని అక్కడి అధికారులు ప్రకటించారు. దీని ప్రభావంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. చాలా చోట్ల భవనాలు, ఇండ్లు కూలిపోయాయి. శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారో అన్నది తెలియలేదు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Read also..
Next Story