- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్ దసరా తర్వాత డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని అపోలో వైద్యులు వెల్లడించారు. ప్రమాదంలో ఎడమ భుజానికి తీవ్రగాయం కావడంతో రెండుసార్లు సర్జరీ చేయాల్సి వచ్చిందని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని స్పష్టం చేశారు. కాగా, మెగా హీరో సాయిధరమ్ తేజ్ నెలరోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు తేల్చిచెప్పారు. కన్స్ట్రక్షన్ జరుగుతోన్న రోడ్డుపై మట్టి ఉండటంతో అతివేగంగా వచ్చిన బైక్ స్కిడ్ అయ్యి కిందపడిన సంగతి తెలిసిందే.
బిగ్ బ్రేకింగ్ : అబార్షన్పై స్పందించిన సమంత
Next Story