- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెట్టును ఢీకొట్టిన బస్సు.. 23 మందికి గాయాలు
పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది..

X
దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జార్గ్రామ్ జిల్లాలో వేగంగా వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో 23 మంది గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి : రైలుకింద పడి ముగ్గురు దుర్మరణం
Next Story






