రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం.. 14 మందికి తీవ్రగాయాలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-28 10:08:31  IST  )

రాష్ట్రంలో వరుస బస్సు ప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా మద్దలకట్ట వద్ద అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 40మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.

రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం.. 14 మందికి తీవ్రగాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో వరుస బస్సు ప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా మద్దలకట్ట వద్ద అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 40మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. 14 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. నూజివీడు నుండి శ్రీశైలం వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఘటనాస్థలిలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. గాయపడినవారిని స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రమాదంలో బస్సు కూడా ఎక్కువగానే డ్యామేజ్ అయినట్టు కనిపిస్తుంది.

Read More... మరో ఘోర ప్రమాదం.. బస్సులో 42 మంది ప్రయాణికులు.. (వీడియో)

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. పూర్తిగా దగ్ధం అయిన లారీ

Next Story