- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > బిజినెస్ > అదానీ గ్రూప్స్ పై తప్పుడు సమాచారాన్ని లక్ష్యంగా చేసుకున్న హిండెన్బర్గ్: గౌతమ్ అదానీ
అదానీ గ్రూప్స్ పై తప్పుడు సమాచారాన్ని లక్ష్యంగా చేసుకున్న హిండెన్బర్గ్: గౌతమ్ అదానీ
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: భారత బిలియనీర్ గౌతమ్ అదానీ హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక తప్పుడు సమాచాన్ని అందించడమే లక్ష్యంగా చేసుకుందని అన్నారు. దీని ద్వారా ఉద్దేశపూర్వకంగా స్టాక్ ధరలను తగ్గించడం ద్వారా లాభాలను ఆర్జించడం లక్ష్యంగా పెట్టుకుంది" అని అదానీ గ్రూప్ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. దానీ ఎంటర్ప్రైజెస్ FPO పూర్తిగా సబ్స్క్రయిబ్ చేయబడినప్పటికీ, పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు మేము దానిని ఉపసంహరించుకున్నామని గౌతమ్ అదానీ తెలిపారు.
Read More..
సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు హిండెన్బర్గ్ ఆరోపణలు: గౌతమ్ అదానీ!
Next Story