- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : నట సింహాం బాలకృష్ణ అఖండ మూవీ భారీ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. బోయపాటి, బాలయ్య కాంబోలో వచ్చిన అఖండ హ్యాట్రిక్ హిట్గా బాక్స్ ఆఫీసును బద్దలు కొడుతోంది.
ఇదిలా ఉండగా తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అఖండ సినిమా చూస్తూ ఓ అభిమాని మృతి చెందాడు. వివరాల ప్రకారం.. తూ.గో జిల్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ రాజమహేంద్రవరంలోని శ్యామల థియేటర్లో అఖండ మూవీ చూశారు. సినిమా చూస్తుండగానే ఆయన కోమాలోకి వెళ్లిపోయాడు. దీంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అప్పటికే రామకృష్ణ చనిపోయినట్టు డాక్టర్లు వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ విషాద ఛాయలు అములుకున్నాయి.
రెచ్చిపోయిన వర్మ.. ‘సిరివెన్నెల’కు కిస్ ఇస్తూ ఏం చేశారంటే..? ( వీడియో)
Next Story