- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర విద్యుత్ సంస్కరణలపై ఏపీ సర్కారు తొలి విజయం సాధించింది. కరెంట్ బిల్లు నిర్ణయించే అధికారం తమ ఆధీనంలోకి తీసుకునే ఆలోచనను కేంద్రం విరమించుకుంది. కరెంటు బిల్లు నియంత్రణ కమిషన్ ఆధిపత్యంపై కేంద్రం వెనకడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలిని కొనసాగించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం ముసాయిదాలో మార్పులు చేసింది. ముసాయిదాలో మార్పులు చేసిన సవరణపై బుధవారం కేంద్రం అన్ని రాష్ట్రాల విద్యుత్ అధికారులతో చర్చించనున్నారు.
ఆ సవరణ బిల్లుపై నేడు కీలక సమావేశం
Next Story