- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Anakapalli: చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర ఘటన
by Disha Web Desk 16 |
X
దిశ, ఉత్తరాంధ్ర: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనలో ఆసక్తికర ఘటన జరిగింది. శృంగవరపు కోట నుంచి అనకాపల్లి వెళ్తూ మార్గమధ్యంలో సరిపల్లి వద్ద చంద్రబాబు ఆగి టీ దుకాణం వద్ద టీ తాగారు. అలాగే టీ దుకాణ యజమానురాలు కలికి శివమ్మతో కొద్దిసేపు మాట్లాడారు. టీ దుకాణంతో పూట గడవడం కష్టంగా మారిందన్న శివమ్మ చంద్రబాబుకు తెలియచేసింది. తమకు ఇళ్ళు లేదని, పిల్లల్ని చదివించే ఆర్థిక స్తోమత లేదంటూ చంద్రబాబుకు తమ బాధలు చెప్పుకుంది. పిల్లల్ని చదివించేందుకు ఏర్పాట్లు చేస్తామని చంద్రబాబు మాటిచ్చారు. అదేవిధంగా టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇళ్లు కట్టిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
Read more:
Next Story