Visakha: స్వస్థలాలకు చేరిన 45 మంది తెలుగు ప్రయాణికులు

by Disha Web Desk 16 |
Visakha: స్వస్థలాలకు చేరిన 45 మంది తెలుగు ప్రయాణికులు
X

దిశ, వెబ్ డెస్క్: ఒడిశా రైలు ప్రమాదంలో 288 మంది మృతి చెందారు. 900 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరికి వివిధ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో తెలుగువాళ్లు కూడా ఉన్నారు. స్వల్ప గాయాలు కావడంతో వారికి ప్రాథమిక చికిత్స అందించారు. పలువురు సురక్షితంగా ఉన్నారు. వీరిందరినీ ఏపీకి పంపించారు. మొత్తం 45 మంది బాధిత ప్రయాణికులు ఒడిశా నుంచి ప్రత్యేక రైలులో విశాఖకు చేరుకున్నారు. అక్కడి నుంచి వారిని స్వస్థలాలకు పంపారు. ఘోర ప్రమాదం నుంచి బయటంతో వారంతా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని స్వస్థలాలకు వెళ్లారు. బాధితులకు విశాఖ రైల్వే స్టేషన్‌లో ఆహార సదుపాయాలు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి:

Mp Gurumurthy: తిరుపతి జిల్లా నుంచి వెళ్లిన వారంతా క్షేమం


Next Story