- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్కాపురం బస్సు ప్రమాదం.. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది...

X
దిశ, వెబ్ డెస్క్: మార్కాపురం జిల్లా(Markapuram)లో జరిగిన ఘోర ప్రమాదం బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇప్పటి వరకు 13 మంది మృతదేహాలను వెలికితీశారు. మార్కాపురం సమీపం(Markapuram)లోని రాయవరం వద్ద(Rayavaram) ప్రైవేటు ట్రావెల్స్ బస్సు(Private Travels Bus)- టిప్పర్(Tippar) ఢీకొన్నాయి. ఈ ఘటనలో మరో 26 మందికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాద వివరాలు తెలుసుకున్న ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అటు కేంద్రప్రభుత్వం సైతం బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించింది.
ఆ గంట ఆగకుంటే ప్రాణాలు దక్కేవేమో! మార్కాపురం బస్సు ప్రమాదంలో విస్తుపోయే విషయాలు
Next Story






