- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత.. చొచ్చుకెళ్లిన టీడీపీ శ్రేణులు
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: టీడీపీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ ముట్టడికి నలువైపుల నుంచి తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ శ్రేణులు యత్నించారు. ఆర్టీసీ బస్సులో వచ్చి సచివాలయం, అసెంబ్లీని ముట్టడించారు. దీంతో పలువురు తెలుగు యువత నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్యకర్తలను కిందపడేసిన పోలీసులు.. వాహనంలో బలవంతంగా పీఎస్ కు తరలించారు. పోలీసుల తోపులాటలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.
Also Read: అసెంబ్లీ సమావేశాల వేళ మంత్రుల్లో టెన్షన్.. బాబుకు సవాళ్లు
Next Story