- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోకేశ్కి ఆ పదవి తప్పనిసరి..
పార్టీ బలోపేతం కావాలంటే నారా లోకేశ్ (Nara Lokesh)కు వర్కింగ్ప్రెసిడెంట్ఇవ్వాలనేది సహేతుకమైన నిర్ణయం అని మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) అభిప్రయాపడ్డారు.

- అదే కార్యకర్తల డిమాండ్
- మంత్రి పయ్యావుల కేశవ్
దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీ బలోపేతం కావాలంటే నారా లోకేశ్ (Nara Lokesh)కు వర్కింగ్ప్రెసిడెంట్ఇవ్వాలనేది సహేతుకమైన నిర్ణయం అని మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) అభిప్రయాపడ్డారు. ఈ రోజు మహానాడు (TDP Mahanadu) ప్రాంగణం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ కార్యకర్తలతో పాటు నేతలంతా ఇదే కోరుకుంటున్నారని అన్నారు. లోకేశ్వర్కింగ్ప్రెసిడెంట్ కావాలన్నది నీడ్ఆఫ్ద అవర్అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఏమి జరిగినా డెమోక్రటిక్గా జరుగుతుందన్నారు. ఈ డిమాండ్కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున వస్తుందన్నారు. రాష్ట్రాన్ని గత పార్టీ చేసిన విధ్వంసం నుంచి అభివృద్ధివైపు తీసుకు వెళ్లడానికి చంద్రబాబు నిరంతరం పనిచేయాల్సి వస్తుందన్నారు. ఈ కీలక తరుణంలో లోకేశ్వర్కింగ్ప్రెసిడెంట్గా వస్తే పార్టీకి మరింత చైతన్యం వస్తుందని తెలిపారు.
Also Read..
దిశ’ మహానాడు సంచిక చాలా బాగుంది.. CM చంద్రబాబు ప్రశంస
CM చంద్రబాబు చేతిలో ‘దిశ’ ప్రత్యేక సంచిక






