- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Nukalamma Jathara: జాతరలో కొట్లాట... ఒకరు మృతి
by Disha Web Desk 16 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి (మం) శృంగవృక్షం నూకాలమ్మ జాతరలో వివాదం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. శృంగవృక్షం నూకాలమ్మ జాతరలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతి చెందిన వ్యక్తి నడింపల్లి రాముగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి : Ugadi: భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
Next Story