- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న షహీన్బాగ్పై మరో బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ గురువారం ట్వీట్ చేస్తూ.. ‘ఇక షహీన్బాగ్ ఎంతమాత్రమూ ఒక ఉద్యమం కాదు. అక్కడ శిక్షణనిచ్చి సూసైడ్ బాంబర్(ఆత్మాహుతికి పాల్పడేవారిని)లను తయారు చేస్తున్నారు. దేశ రాజధానిలోనే దేశానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నది’ అని ఆరోపించారు.
Next Story