- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
జమ్మూకాశ్మీర్ నిర్బంధ మాజీ ముఖ్యమంత్రులపై పీఎస్ఏ ప్రయోగించడంపై పశ్చిమబెంగాల్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ఆయన మాట్లాడుతూ.. ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలపై పీఎస్ఏ ప్రయోగించడం దారుణమన్నారు. మోడీనుద్దేశిస్తూ.. కాశ్మీర్లో ఇలాంటి పరిపాలన ఎంతోకాలం కొనసాగించలేరన్నారు. కేంద్రం చర్యలతో కాశ్మీర్ ప్రజలు కేవలం భౌతికంగా మాత్రమే భారత్తో భూభాగాన్ని పంచుకుంటున్నారనీ, తామూ భారతీయులమే భావన వాళ్లలో కలగట్లేదని ఆరోపించారు.
Next Story