- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రంగారెడ్డి: అధికారిక సమావేశాలు, సమీక్షలతో నిత్యం బిజీగా గడిపే వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి లాక్డౌన్లో ఇంటిపనులు కూడా తానే స్వయంగా చేసుకుంటూ నిరాడంబ వ్యక్తిత్వాన్ని చాటుతున్నారు. చిటికేస్తే పనులు చక్కబెట్టే పనిమనుషులు ఉన్నా.. ఇంట్లో ఇల్లాలుగా విధులు నిర్వహిస్తూ మహిళలకు ఆదర్శoగా నిలుస్తున్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో గురువారం కట్టెల పొయ్యిపై మట్టి కుండాలో వంట చేశారు. ఇలా చేయడం ద్వారా వంటలు రుచికరంగా ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. సమయం దొరికినప్పుడు ఇలా ఇంట్లో పనులు చేయడం ఇష్టామని సునీతా రెడ్డి తెలిపారు.
Next Story