- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంకలో భాగంగా ఎట్టకేలకు వన్డే, టీ-20 సిరీస్లను ముగించుకున్న ఉన్న భారత జట్టును కరోనా కలవరపెడుతోంది. గత మూడ్రోజుల క్రితం ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా రావడంతో అతడితో సన్నిహితంగా ఉన్న పృథ్వీ షా, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, యూజువేంద్ర చాహల్, దీపక్ చాహర్, మనీష్ పాండే, ఇషాన్ కిషన్, కే. గౌతమ్లు క్వారంటైన్కు వెళ్లారు. ఇదే సమయంలో వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. స్పిన్నర్ యూజువేంద్ర చాహల్, మరో బౌలర్ కే. గౌతమ్కు పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం భారత ఆటగాళ్లు ఉంటున్న హోటల్లోనే వారు చికిత్స తీసుకుంటున్నట్టు ఓ జాతీయ మీడియా ప్రచురించింది.
Next Story