- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ రెబెల్, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అనర్హత పిటిషన్ నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీలంతా లాయర్లతో కలిసి ప్రత్యేక విమానంలో డిల్లీ బయల్దేరి వెళ్లారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సారథ్యంలో వారంతా విమానంలో బయల్దేరి వెళ్లారు. సాయంత్రం మూడు గంటలకు వారంతా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలని కోరనున్నారు. ఈ మేరకు ఉన్న న్యాయపరమైన చిక్కు ముళ్లు విప్పేందుకు న్యాయవాదులను కూడా తీసుకెళ్తున్నారు.
Next Story