‘ఈటల’కు పొమ్మన లేక పొగబెట్టారు : షర్మిల

by  |
‘ఈటల’కు పొమ్మన లేక పొగబెట్టారు : షర్మిల
X

దిశ, వెబ్‌డెస్క్ : అసైన్డ్ ల్యాండ్ కబ్జా విషయంలో మంత్రి ఈటల రాజేందర్‌ పై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని వైఎస్ షర్మిల అన్నారు. అవినీతికి పాల్పడ్డవారు ఎంతటివారికైనా శిక్ష పడాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈటల రాజేందర్‌ను పొమ్మనలేక పొగపెడుతోందని వైఎస్ షర్మిల అభిప్రాయం వ్యక్తంచేశారు. అవినీత, ఆరోపణలు ఎదుర్కొంటున్న గులాబీ పార్టీ నేతలపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నట్లు షర్మిల వెల్లడించారు.


Next Story

Most Viewed