- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : అసైన్డ్ ల్యాండ్ కబ్జా విషయంలో మంత్రి ఈటల రాజేందర్ పై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని వైఎస్ షర్మిల అన్నారు. అవినీతికి పాల్పడ్డవారు ఎంతటివారికైనా శిక్ష పడాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈటల రాజేందర్ను పొమ్మనలేక పొగపెడుతోందని వైఎస్ షర్మిల అభిప్రాయం వ్యక్తంచేశారు. అవినీత, ఆరోపణలు ఎదుర్కొంటున్న గులాబీ పార్టీ నేతలపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నట్లు షర్మిల వెల్లడించారు.
Next Story