- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ క్రైమ్బ్యూరో: వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసును సీబీఐ రేపటికి వాయిదా వేసింది. ప్రజా ప్రతినిధుల కేసుల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పులో భాగంగా సోమవారం నుంచి ప్రతిరోజూ విచారణ కొనసాగనుంది. ఈ కేసులో జగన్పై 11చార్జీషీట్లు ఉన్నాయి. అయితే నాలుగు కేసులకు సంబంధించి హైకోర్టు గతంలోనే స్టే ఇవ్వడంతో అన్ని కేసులను కలిపి విచారించనుంది. ఇవాళ న్యాయమూర్తి సెలవులో ఉన్నందున కేసును మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఇన్చార్జ్ సీబీఐ న్యాయమూర్తి తెలిపారు.
Next Story