- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆదిలాబాద్: భారత్-చైనా సరిహద్దుల వద్ద చోటు చేసుకున్న ఘర్షణ తీరుపై మండిపడుతూ నిరసనగా చైనా దేశ అధ్యక్షుడి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిరిపల్లి (హెచ్) గ్రామంలో గురువారం ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైనా వస్తువులను వాడబోమని గ్రామ యువకులు ప్రతినబూనారు. వీర మరణం పొందిన భారత సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
Next Story